24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌?

భారత రాష్ట్రసమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు హైకోర్టును ఆశ్రయించనున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో శుక్రవారం క్వాష్‌ పిటిషన్‌ వేయనున్నారు. తనపై ఏసీబీ అధికారులు కేసునమోదు చేయడంతో కోర్టును ఆశ్రయించబోతున్నారు. ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో తనను ఏ1గా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో కేటీఆర్‌ తన కార్యాచరణపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే న్యాయ నిపుణులతో చర్చించారు. హైకోర్టులో శుక్రవారం ఉదయం కేటీఆర్‌ తరపు న్యాయవాదులు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com