22.6 C
Hyderabad
Thursday, July 30, 2026

Live Video

spot_img

తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల డైరీ ఆవిష్కరణ

తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం నూతన సంవత్సర 2025 డైరీ, క్యాలెండర్ని బుధవారం ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నెహ్రూ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ తోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్తు ఇంజనీర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.

1999- 2004 మధ్యకాలంలో నియమాకమైన ఇంజనీర్లు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జిపిఎఫ్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కేటీపీఎస్ పాల్వంచలో 8 మెగావాట్ల ధర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మించాలని, రామగుండంలో genco ఆధ్వర్యంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బాలరాజు, మోహన్ రావు, డి. శ్రీనివాస్, పాండ్యా, మధు కృష్ణ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com