అమృత్ భారత్ పథకం నిధులతో నిర్మాణం పూర్తయిన మూడు రైల్వేస్టేషన్లను ఈనెల 22వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కొత్త రూపు సంతరించుకున్న ఆ రైల్వేస్టేషన్ల ఆకట్టుకునే ఫోటోలను సౌత్ సెంట్రల్ రైల్వే విభాగం, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు భాస్కర న్యూస్ ప్రేక్షకుల కోసం…