29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

పుష్ప-2 థియేటర్‌ వద్ద లాఠీచార్జ్‌

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ దగ్గర పుష్ప-2 ప్రీమియర్‌ షో ప్రదర్శిస్తున్న సమయంలో లాఠీచార్జ్‌ జరిగింది. ఓవైపు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చారు. మరోవైపు.. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయింది. ఆ మహిళ కుమారుడు చావుబతుకుల మధ్య వెంటిలెటర్‌పైచికిత్స పొందుతున్నాడు. అయితే, ఆ సమయంలో అభిమానులను పోలీసులు కంట్రోల్‌ చేయలేకపోయారు. తొక్కిసలాట చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com