39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

భూకంపం తీవ్రతకు కూలిన ఇంటి గోడ

ఇవాళ ఉదయం ములుగు కేంద్రంగా చోటు చేసుకున్న భూకంపం కారణంగా రెండు తెలుగు రాష్ద్రాల్లో భూమి కంపించింది. కొద్ది సెకనుల పాటు జనం భయాందోళనకు గురయ్యారు. ఉదయం 7.27 గంటల సమయంలో ఈ ప్రకంపనలు వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు నిర్థారిస్తున్నాయి.

అయితే, భూ ప్రపకంపనల ధాటికి ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఓ ఇంటి గోడ కూలిపోయింది. ఏటూరు నాగారం మండలం రొయ్యూరులో రేకుల ఇంటి గోడ కూలిపోయింది. అయితే, అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. దీంతో ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com