ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఎంపికయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పదవిని రఘురాం కృష్ణంరాజు ఆశించగా ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే రఘురాం కృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ గా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.
- Advertisement with us -