28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: అంబటి

శాసనసభలో తన తల్లిని అవమానించినట్లు లోకేష్ నిరూపిస్తే తాను బేషరతుగా క్షమాపణలు చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ లో ట్వీట్ చేశారు. వైఎస్సీర్సీపీ నేతలు తన తల్లిని అవమానించారని మంత్రి నారాలోకేష్ నిన్న శాసనసమండలిలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా స్పందిచారు. అసలు అనుచిత వ్యాఖ్యలపై కేసులే పెట్టదలచుకుంటే ముందుగా ప్రస్తుత స్పీకర్, డిప్యూటీ స్పీకర్లపై కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయాలని అంబటి రాంబాబు ఎక్స్ లో వ్యాఖ్యానించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com